Tuesday, May 14, 2024

theft

రంగారెడ్డి జిల్లా రిజిస్టార్‌ కార్యాలయంలో దొంగతనాలేంటి?

చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఎలా జరిగిందో? దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా! ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు విచారణ చేపట్టని ఉన్నతాధికారుల పాత్రపై సర్వత్ర విమర్శలు జిల్లా రిజిస్టార్లు, సబ్‌ రిజిస్టార్ల అవినీతిపై ఆదాబ్‌ పత్రికలో కథనాలు అయినా స్పందించని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం...

అర్ధరాత్రి ఆలయాల్లో చోరీ

రూ.5 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరణ శామీట్‌ పేట్‌ : గుర్తుతెలియని దుండ గులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శామీర్‌ పేట్‌ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి కరీంనగర్‌ కు వెళ్లే రహదారి పక్కన ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ...

400 కిలోల టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు..

పూణేలో అరుణ్ ధోమ్ అనే రైతు టమాటాలను దొంగలించిన వైనం.. రాత్రి తన వాహనంలో 20 డబ్బాల టమాటాలను ఉంచిన రైతు.. మరుసటి రోజు లేచేసరికి కనిపించకుండా పోయిన టమాటా.. మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటా చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -