Friday, May 10, 2024

thamilnadu

విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు 2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు 2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ....

తమిళనాడులో రోడ్డు ప్రమాదం…

తెలంగాణ అయ్యప్ప భక్తుల మృతి చెన్నై బైపాస్‌ రోడ్డు వద్ద ఘటన శబరిమల నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం కారు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొన్న వైనం అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ముగ్గురు భక్తులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు...

దూసుకు వస్తున్న మిచాంగ్‌ తుఫాన్‌

చెన్నై,మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా...

తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు

13 మంది మృతి, మరి కొంతమందికి తీవ్రగాయాలు విరుధునగర్‌ : తమిళనాడులోని శివకాశి సమీపంలో రెండు బాణసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 13 మంది మృతిచెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు. తమిళనాడు.. విరుధునగర్‌ జిల్లాలో రెండు వేర్వేరు బాణసంచా ఫ్యాక్టరీల్లో...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -