భారత్లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్పూర్లోని ఉష్ణోగ్రత పర్యవేక్షణ కేంద్రం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఖ్యను నివేదించింది.పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక కారణాన్ని వివరిస్తూ, భారత వాతావరణ విభాగం (IMD) ప్రాంతీయ అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాజస్థాన్ నుండి వేడి గాలులు వీచే మొదటి ప్రాంతాలు...
తెలంగాణలో చలిగాలుల తీవ్రత
ఉత్తర తెలంగాణలో పెరుగుతన్న చలి
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. కనిష్ట స్థాయిలి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. తెలంగాణలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. చలిగాలులు తీవ్రత పెరిగింది. ఆకాశం మేఘావృతమై...
అంటార్కిటికా ఖండంలో భీకర సునామీలు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అంటార్కిటికాలో ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. కనీసం మూడు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...