Friday, May 17, 2024

telangna

దేశంలో అలజడి రేపుతున్న డెంగీ కేసులు..

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటిదాకా 95 వేల డెంగీ కేసుల నమోదు.. 91 మంది మరణించినట్లు తెలిపిన అధికారులు.. ఇప్పటికే కావలసిన కిట్స్ అందజేశాం: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ.. న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర,...

ఆజ్ కి బాత్

అనాగరికతను నాగరికతగా కల్లిబొల్లి కథలల్లి..మత ప్రచారకులను మేధావులుగా కీర్తిస్తూ..మూఢనమ్మకాలను పాడుశకునాలనుపాటించమంటూ అశాస్త్రీయ వాదాలకు గోడకాడుతున్నారు..విజ్ఞాన భావాలను బొందలగడ్డలో సమాధిచేసిమతాల మలినాలను పుస్తకాలలో అచ్చేసి..రేపటి తరాలపై బురదజల్లుతున్నారు..బాబాలను, పాస్టర్లను, పూజర్లను నమ్ముతూ..సన్యాసులకు రాజపీఠాల పట్టంకడుతున్నారు..రాతియుగ కాలపు ఆలోచనలకు గోతులుతవ్వుతున్నారు…ఇక నా దేశం వెనక్కి వెళ్లక ముందుకెట్లా నడుస్తుంది..? సన్నీ

జీ20 సదస్సును ముగించుకొని బయలుదేరిన బైడెన్..

వియాత్నం కి వెళ్లిన అగ్రదేశాధినేత..న్యూ ఢిల్లీ : అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ జీ20 సదస్సును ముగించుకొని వియత్నాం బయల్దేరారు. ఆదివార ఉదయం ఆయన రాజ్‌ఘట్‌లోని మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తన ఎయిర్‌ ఫోర్స్‌వన్ విమానంలో బయలుదేరి వెళ్లారు. మరో...

విజయ భాస్కర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం..

కవి, రచయిత, వక్త, పత్రిక సంపాదకులు, తెలుగు పండితులు డాక్టర్. ఎస్. విజయ భాస్కర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రావడంతో, బుధవారం నాడు పురానాపూల్ ఎస్వీ నగర్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల అఫ్జల్ గంజ్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజా కుమారి, ఇతర ఉపాధ్యాయులు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -