టి.ఎస్.పీ.ఎస్.సి. వెబ్ సైట్ లో అందుబాటులో..
ఒక ప్రకటనలో తెలియజేసిన అధికారులు..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబరు 20న టీఎస్పీఎస్సీ ప్రకటించింది....
హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్..హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గిరిజనులను రాజులను చేసాడు.. వారిని కేవలం గిరికి, పుట్టలకు పరిమితం చేయలేదు సగర్వంగా నేడు తల ఎత్తుకునేలా మా తండాలలో మా పాలన, స్వపరిపాలన చేసుకునేలా 3,146 గిరిజన తండాలను,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...