Thursday, May 16, 2024

telangan government

తెలంగాణలో నేవీ రాడార్‌ స్టేషన్‌

2027లో పూర్తికానున్న కొత్త వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న భారత నావికా దళం నేవీ అధికారుల భేటీలో సీఎం రేవంత్‌ పలు కీలక నిర్ణయాలు దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ స్టేషన్‌ను వికారాబాద్‌ జిల్లాలో నెలకొల్పనున్న భారత నావికా దళం దామగూడెం రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం.. భారత నావికా...

హైదరాబాద్ చేరుకున్న సోనియాగాంధీ

ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్, ప్రియాంక నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరో మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక...

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది

డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన రాష్ట్రంలో కొలువులు దొరకని పరిస్థితి కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు చేయూత జాబ్ మేళా తో యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయి రానున్న రోజుల్లో జాబ్‌మేళ కార్యక్రమాలను గ్రామాలకు విస్తరిస్తాం చదువుకున్న విద్యార్థులకు కాసాని ఫౌండేషన్ భరోసాగా ఉంటుంది కాసాని ఫౌండేషన్ చైర్మన్,పరిగి నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్...

పలువురి రిజిస్ట్రార్ ల బదిలీలు..

ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్.. బదిలీలు, పోస్టింగ్ లపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పలువురు.. ఇంతకు ముందు పోస్టింగులు, ప్రమోషన్లు వచ్చినా తిరస్కరించిన రిజిస్ట్రార్లు.. లక్షల రూపాయలు వెనుకేశారనే పలు ఆరోపణలు.. ఇప్పుడు ఆఘమేఘాల మీద బదిలీలు, పోస్టింగులు ఇవ్వడం వెనుక మర్మమేంటి..? హైదరాబాద్ :తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్టుమెంటులో పలువురు రిజిస్ట్రార్లకు బదిలీలు, పోస్టింగులు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -