మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం
ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట : భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి...
శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకాంట్రాక్టు టీచర్ల క్రమబద్దీకరణ..
లబ్దిపొందనున్న 567 మంది టీచర్లకు లబ్ది..
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
16 సంవత్సరాల కల నెరవేరిన రోజు..
హైదరాబాద్ :ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ టీచర్స్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...