Monday, May 20, 2024

TDP leaders

ముగింపుదశకు లోకేశ్‌ పాదయాత్ర

పోల్లపల్లిలో ముగింపు సభకు భారీ ఏర్పాట్లు భారీగా టిడిపి కార్యకర్తల సమక్షంలో బహిరంగ సభ విశాఖపట్నం : లోకేశ్‌ పాదయాత్ర ముగింపుదశకు చేరుకుంది. భారీ ఎత్తున ముగింపు సభను ఏర్పాటు చేసేందుకు టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. చంద్రబాబు గతంలో చేపట్టిన..వస్తున్న మీ కోసం పాదయాత్ర ముగిసిన చోటే యవగళం పాదయాత్ర కూడా ముగుస్తుంది. బుధవారం విజయనగరం...

రేపు రాత్రి 7గంటలకు క్రాంతితో కాంతి..

చంద్రబాబుకు సంఘీభావంగా మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపు రేపు రాత్రి ఇళ్లో లైట్లు ఆపేద్దామన్న లోకేశ్ దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలని విన్నపం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇటీవల మోత మోగిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా 'కాంతితో...

ప్రజలు..కార్యకర్తల భవిష్యత్‌కు గ్యారెంటీ

వచ్చే ఎన్నికలపై సన్నద్దతపై చర్చ పార్టీ నేతలతో చంద్రబాబు భేటీఅమరావతి : ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో...

ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి

బోగస్‌ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పార్లమెంటు అధ్యక్షులకు, అసెంబ్లీ ఇంచార్జీలకు సూచన హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణ పై ఎప్పటి కప్పుడు టీడీపీ నాయకులు,కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -