ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా, రాజమహేంద్రవరంలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే.. అందులో తప్పేంటని ప్రశ్నించారు. తనకు సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. భువనేశ్వరిని కలిసేందుకు...
సన్మానించిన టీటీడీపీ నేతలు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపూర్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ పార్టీ నాయకులు పలువురు ఆయన్ని కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...