గన్తో భార్యా పిల్లలను కాల్చి తానూ ఆత్మహత్య
కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేశ్ దురాగతం
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సిద్ధిపేట : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం దారుణం జరిగింది. కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి భార్యాపిల్లలను కాల్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. గన్మెన్ నరేశ్ తన...
దీనిపై ఆందోళన చేసిన ఏబీవీపీ నాయకుడు జీవన్ పై అక్రమ కేసు…
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం 10 ఏళ్లుగా వేచి చూసిన యువత పేపర్ లీకేజీ, లోపభూయిష్టమైన పరీక్షల నిర్వహణతో పరీక్షల రద్దు, నోటిఫికేషన్ విడుదలలో ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వంటి పలు అంశాలు నిరుద్యోగుల పాలిట శాపమై...
పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్ 18లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.. పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ దీక్షిత్ రెడ్డి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు జగద్గిరిగుట్ట పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...