Friday, May 3, 2024

state bc commission

ప్రజానాయకులు స్వర్గీయ ఎస్. పాండు రంగా రావు..

వకుళాభరణం కృష్ణమోహన్ రావు.. పాండురంగారావు 22 వర్దండి కార్యక్రమం.. హైదరాబాద్ : పాతనగర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజా నాయకుడు స్వర్గీయ ఎస్.పాండురంగా రావు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఎస్.పాండురంగ రావు 22వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు ఛాత్రినాక మిత్ర యువజన...

రాష్ట్ర బీసీ కమిషన్ కార్యలయంలో ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు

నివాళులార్పించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్ హైదరాబాద్ : బీపీ మండల్ జయంతి వేడుకలు రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బీపీ మండల్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్‌ పటేల్, కిశోర్ గౌడ్.. బీపీ మండల్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా...

ఓబీసీ కుల వర్గీకరణ రిపోర్టు తెప్పించుకుని అమలులోకి తేవాలి..

జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ గంగారాం అహీర్ తో భేటీఅయి వివిధ అంశాలపై చర్చించిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు నాన్ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి ని రూ. 8 లక్షల నుండి రూ. 15లక్షలకు పెంచేలా కేంద్రానికి సూచించండి. విద్యా, ఉద్యోగ అవకాశాలలో “బ్యాక్ లాగ్”...

దశాబ్ది ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళా ఉత్పత్తుల ప్రదర్శన..

ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు.. హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :మహిళలు తలుచుకుంటే అసాధ్యాలు సుసాధ్యం చేస్తారని శిల్పారామంలోని మహిళలచే నిర్వహింపబడిన ఉత్పత్తుల ప్రదర్శన ఉత్పత్తులరుజువు చేసిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ప్రదర్శనలోని వివిధ రాష్ట్రాలకు...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -