టీమ్ఇండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్కు షాక్ తగిలింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్- ఎల్ఎల్సీ కమిషనర్ అతడికి లీగల్ నోటీసులు జారీ చేశారు. శ్రీశాంత్, టోర్నమెంట్లో ఆడుతూ తన కాంట్రాక్ట్ను ఉల్లంఘించాడని అందులో పేర్కొన్నారు. గంభీర్పై ఆపోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను ఎల్ఎల్సీ తప్పుబట్టింది. ఆ వీడియోలు డిలీట్ చేస్తేనే అతడితో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...