మీడియాతో వెల్లడించిన ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్..
సైన్స్ తో ఎలాంటి ప్రయోగాలు చేయవచ్చో ఆలోచిస్తున్నాం..
రోబోటిక్ ఆపరేషన్ తో ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం..
స్పేస్ స్టేషన్ భారత ఆర్ధిక వ్యవస్థకు ఎలాఉపయోగ పడుతుందో చూడాలి : సోమనాథ్..
బెంగుళూరు: ఇస్రో భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం...
జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి?
ఈ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు
ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు?
వేల కోట్ల విలువైన స్థలమైనందుకే కేసీఆర్ కుటుంబం కన్ను పడింది
ఈ స్థలాన్ని కొట్టేయడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారు
జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది
సుప్రీంలో కోర్టు ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేస్తాం : బండి..
పేట్ బషీరాబాద్ లోని...
మానవ సహిత షెన్జౌ-16 వ్యోమనౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక పౌరుడు సహా ఇద్దరు వ్యోమగాములను చైనాకు చెందిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. చైనా ఒక పౌరుడిని అంతరిక్షానికి పంపించడం ఇదే మొదటిసారి. వీరు ఐదు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పలు పరీక్షలు జరపనున్నారు. బీజింగ్ కాలమానం ప్రకారం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...