భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనను ప్రారంభించనుంది. అక్కడ రెండు జట్ల మధ్య మొదట మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు చివరగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కూడా జరగనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన మూడు ఫార్మాట్...
డఖిణాఫ్రికాను వెంటాడుతున్న కష్టాలు..
న్యూ ఢిల్లీ : దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కోసం భారత్కు బయలు దేరింది. ఇండియాకు వెళ్లే ముందు సఫారీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కెప్టెన్ తెంబా బవుమాతో పాటు 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భారత విమానం ఎక్కారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఇది 9వ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...