న్యూఢిల్లీ : ధూమపానం కారణంగా క్యాన్సర్ బారినపడి భారత్ సహా ఏడు దేశాల్లో ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివ రాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్స్’ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, క్వీన్స్ మేరీ యూనివర్సిటీ ఆఫ్...
ఏదో సరదాకి.. ఒక్కసారి అంటూ మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతున్నారు. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో నిర్ణయించింది. మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...