షాద్ నగర్ కాంగ్రెస్ టికెట్ వీర్లపల్లి శంకర్కి ఫైనల్ చేసిన కమిటి
కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్లకు చుక్కెదురు
వీర్లపల్లికి టికెట్ రాకుండా కొందరి భారీ స్కెచ్
వీర్లపల్లి శంకర్ కష్టానికి దక్కిన ప్రతిఫలం
శంకర్ గెలుపు ఖాయం అంటున్న నియోజకవర్గ ప్రజలు
షాద్నగర్ : ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా కోసం...
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐసెట్ ప్రకటించింది. ఈ సందర్భంగా షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది....
న్యూఢిల్లీ : తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్ష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 2018 ఎన్నికల సమయంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళా ఓటర్లు 992 మంది ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య...
న్యూఢిల్లీ : దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం...
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. మూడు దేశాల బోర్డులు ఐసీసీకి తమ మ్యాచ్ల్లో మార్పులు చేయాల్సిందిగా కోరాయని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని గురువారం షా వెల్లడించాడు.న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...