అజిత్ పవార్కు నాగాలాండ్ ఎమ్మెల్యేల మద్దతు..
ఈశాన్య రాష్ట్రం నుండి చుక్కెదురైంది వైనం..
ఎన్సీపీ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్యేల బహిరంగ ప్రకటన..
పార్టీ కార్యకర్తలు, తాము అజిత్ పవార్ వెంటే ఉంటామని వెల్లడి
శరద్ పవార్ కు మరో గట్టి షాక్ తగిలింది. నాగాలాండ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ కు...
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాను ఈ కార్యక్రమాన్ని చూశానని, తాను అక్కడికి వెళ్లకపోవడం పట్ల సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగింది చూసి తాను కలత చెందానని అన్నారు....