ఎల్బీనగర్ లో అడిషనల్ దందా
ఏడవ తరగతి వరకు అనుమతి, నిర్వహణ పదవ తరగతి వరకు
అడ్డు అదుపు లేని దోపిడి
సీజేఎస్ ఫిర్యాదుతో కదిలిన డొంక
సీజ్ చేసిన జిల్లా డీఈవో సుశీంధర్ రావు
కార్పొరేట్ స్కూళ్లలో తనిఖీలు నిర్వహించాలి: మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఎల్బీనగర్ ప్రాంతం మనసురాబాద్ లోని కృష్ణవేణి టాలెంట్...
జమ్మూ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే`47 రైఫిళ్లు, 10 మ్యాగ్జిన్లు, ఇతర ఆయుధాలను భద్రతా దళాలు సీజ్ చేశాయి. రాజౌరీ జిల్లాలోని కాల్కోట్ లో ఉన్న బాజీమాల్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. రాజౌరీ ఎదురుకాల్పుల్లో మరణించిన అయిదు మంది ఆర్మీ సిబ్బందికి ఇవాళ పుష్ప నివాళి అర్పించారు. రోమియో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...