Sunday, May 19, 2024

roja

పొట్టలో దూది మరిచిన వైద్యులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి.. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా.....

ఏపీ మంత్రి రోజాకు అస్వస్థత..

ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సీనియర్‌ నటి రోజా సెల్వమని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. కొద్ది రోజుల కిందట కాలు బెణకడంతో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఆమె చెన్నైలోని నివాసంలో కుటుంబసభ్యులతో ఉన్న సమయంలో శనివారం ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో అర్ధరాత్రి కుటుంబసభ్యులు అపోలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -