Sunday, May 19, 2024

rice

బియ్యం నిలువలపై సీరియస్‌

రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎందుకు ఉన్నాయి సీజింగ్‌ బియ్యం గోడౌన్‌కు ఎందుకు తరలించలేదు విచారణ జరిపి నివేదిక ఇస్తాం జిల్లా సివిల్‌సప్లై అధికారిణి రుక్మిణీదేవి ఆదాబ్‌ కథనానికి కదులుతున్న డొంక కొత్తగూడెం : మున్సిపాల్టీ పరిధిలోని రామవరంలో ఉన్న 20వ రేషన్‌షాపుకు సంబందించి గత రెండు సంవత్సరాల క్రితం 120బస్తాల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు ఆనాటి అధికారులు. ఈరేషన్‌షాపుకు రెండు...

పేదల బియ్యం.. పందికొక్కుల పాలు

పట్టుకున్న బియ్యం ములుగుతున్న వైనం 120 బస్తాల బియ్యాన్ని గోడౌన్‌కు తరలించని అధికారులు సివిల్‌సప్లై అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఉన్నతాదికారులు ఇటు చూడండి కొత్తగూడెం : సివిల్‌ సప్లై అధికారుల నిర్లక్ష్యానికి పేదల బియ్యం పందికొక్కుల పాలు అవుతుంది. అడుగడుగునా అధికారుల అలసత్వానికి పట్టుబడిన బియ్యం కుళ్లి దుర్వాసనను వెదజల్లుతున్నాయి. అది చూసిన ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహాన్ని...

రాబోయే ఎలక్షన్స్ లో ఓట్ల కోసం బియ్యం మీద ఆంక్షల డ్రామాలు..

తీవ్ర విమర్శలు చేసిన గుండ్రాతి శారదాగౌడ్.. బియ్యం ఎగుమతి మీద మోఢీ సర్కార్ ఆంక్షలు ఎందుకు? ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం? బైడన్ తో సమావేశం అనంతరం ఈ ఆంక్షలు పెట్టాడు మోడీ.. ఈ నిషేధం వెనుక లోగుట్టు ఏమిటి? రాబోయే ఎలక్షన్స్ కోసం ఈ డ్రామా కాదు కదా? ఆ తరువాత సానుభూతి...

సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వండి.. ప్లీజ్.!

పెండింగ్ మిల్లర్లను దేపురిస్తున్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు.. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని మిల్లుతో సహా 59 మిల్లర్లకు నోటీసులు.. 2021-22 రబీ సీజన్ గడువు ముగిసినా, సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వని తిరుమలగిరి మిల్లర్స్.. దాని విలువ 49 కోట్లు జిల్లా అధ్యక్షుని ఒక్క మిల్లు నుండే రావాల్సిన సి.ఎం.ఆర్ బకాయి 19 కోట్ల 91 లక్షలు.. పంట...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -