Saturday, July 27, 2024

reserve bank

యూపీఐ లైట్ లావాదేవీల పరిమితి పెంపు..

శుభవార్త తెలిపిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. రూ. 200 నుంచి రూ. 500లకు పెంపు.. పిన్ నమోదు చేయకుండానే ఆఫ్ లైన్ మోడ్ లో సేవలు..న్యూ ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు...

వడ్డీరేట్లు పెరగపోవచ్చు అని చెప్పిన SBI చైర్మన్ దినేష్ ఖారా

రుణగ్రహీతలకు మళ్లీ ఊరట.. ఈసారి కూడా వడ్డీరేట్లు పెరగకపోవచ్చు.రిజర్వ్‌ బ్యాంక్‌ వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచవచ్చని ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖారా మాట్లాడుతూ.. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్‌ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు.న్యూఢిల్లీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -