యాచారం, ఇబ్రహీంపట్నంలలో దెబ్బతిన్న రియల్ ఎస్టేట్
తగ్గిన రిజిస్ట్రేషన్లు
అందని ద్రాక్షలా భుముల రెట్లు
రియల్ రంగం పై ఎన్నికల ఎఫెక్ట్
ఇబ్రహీంపట్నం : రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. కరోనా సమయం నుంచి తగ్గుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. భూముల క్రయవిక్రయాల జోరు తగ్గిపోయింది. రియల్ఎస్టేట్ వ్యాపారం ఒడిదుడుకులకు గురవుతున్నది. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా.. గతంలో చేసుకున్న...
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబంనర్సంపేట : నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్ లోని కొత్త వెంచర్ చేస్తున్న బత్తిని శ్రీనివాస్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారుల బృందం నుండి మాకు ప్రాణ హాని ఉందని వారి నుంచి మా కుటుంబ సభ్యులకు ప్రాణాలు కాపాడాలని నర్సంపేట పోలీసులకు బాధిత కుటుంబం మొరపెట్టుకున్నది. పోలీస్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...