Saturday, July 27, 2024

raviteja

పబ్లిక్ హెల్త్ లో ఓఎస్డీల‌ ‘లీలలు’

ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూళ్లు, కరోనా టైంలో వ్యాక్సిన్ల అమ్మకాలు.? 2019 నవంబర్ లో వర్క్ ఆర్డర్ పై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు ఓఎస్డీగా ర‌వితేజ నియామకం అల్రెడీ ఓఎస్డీ ఉన్నప్పటికీ మరోవ్యక్తి అలాట్ చేయడంపై చర్చ ఐదేళ్లుగా అక్రమంగా కొనసాగుతున్న రవితేజ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్ ఫిబ్రవరిలో డిప్యూటేషన్లు రద్దుచేసిన కొత్త ప్రభుత్వం అయినా...

‘టైగర్ నాగేశ్వరరావు’ హై ఎనర్జీ, హై యాక్షన్ ఎంటర్ టైనర్.

ఇందులో రా, రస్టిక్ టామ్ బాయ్ క్యారెక్టర్ లో కనిపిస్తాను: హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా...

‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి మ్యాసియస్ట్ సాంగ్ ‘వీడు’ విడుదల

పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ మాస్ మహారాజా రవితేజ పాత్రను పరిచయం చేయగా, ట్రైలర్ మనల్ని అతిపెద్ద గజదొంగ వరల్డ్ కి తీసుకెళ్లింది. ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ రొమాంటిక్ సైడ్ చూపించింది. ఇప్పుడు విడుదలైన సెకెండ్ సింగిల్ వీడు టైగర్ పాత్రను వివరిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ పవర్ ఫుల్...

ధమాకా జోడీ రిపీట్‌..

పొగడ్తల వర్షం కురిపించుకున్న జోడీ మరోసారి తెరపై కనువిందు చేస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అదే జోడీ రెండోసారి రిపీట్‌ కావడానికి సిద్ధమైంది. గతేడాది చివర్లో వచ్చిన ధమాకా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్మాతల పాలిట కామధేనువుల కాసుల వర్షం కురిపించింది. వరుస వైఫల్యాలతో నిరాశలోన్న రవన్న...

‘ఈగల్’, 2024 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందించిన ‘ధమాకా’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌ అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్న మాసీవ్ ప్రాజెక్ట్ కోసం రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నారు. మేకర్స్ ఈ రోజు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -