Saturday, July 27, 2024

ramgopal pet

ప్రజాతీర్పును గౌరవిస్తా..

ఎమ్మెల్యే తలసాని రాంగోపాల్‌ పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రజాతీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.ఆదివారం ఉస్మానియా యునివర్సిటీలో కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారులు ఫలితాలు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సనత్‌నగర్‌ నుండి మూడోసారి గెలిచానన్న సంతోషం కంటే ప్రభు...

ముగ్గురమ్మల మూలపుటమ్మకు ఇద్దరమ్మల బోనాలు.(జాతర స్పెషల్)

అమ్మవారి సేవలో రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఏకంగా కార్పొరేటర్లుగా గెలవడం అమ్మవారి చలవే అంటున్న మహిళా నేతలు.. స్థానికత్వంతో ప్రజలకు - ఆస్తికత్వంతో భక్తులకు చేరువవ్వడంలో వీరికి వీరే సాటి… సికింద్రాబాద్ లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న డివిజన్లు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -