Saturday, July 27, 2024

rajendra nagar

మానవత్వం చాటుకున్న తోకల శ్రీనివాస్ రెడ్డి..

రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మానవత్వాన్ని చాటుకున్నారు మైలార్ దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్, జీ.హెచ్.ఎం.సి. కౌన్సిల్ డబ్ల్యూ.హెచ్.ఐ.పీ. తోకల శ్రీనివాస్ రెడ్డి. నియోజక వర్గ పరిధిలోని బుద్వేల్ భగవత్ గూడలో అకాల వర్షాలకు ఓ వృద్ధురాలి పాత ఇళ్ళు కూలిపోయింది. విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.....

ఆదాబ్‌ కథనానికి అధికారుల్లో కదలిక

‘కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా’ శీర్షికన కథనం ప్రచురణ.. 21 మే 2023 ఆదాబ్‌ కథనంపై చర్యలు.. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రూముల కూల్చివేత.. హైదరాబాద్‌ : రాజేంద్ర నగర్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 156/1లో 3వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు తీవ్ర యత్నం జరిగింది.. దీని వెనకాల స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -