Sunday, May 5, 2024

rain

తేలిక‌పాటి నుంచి భారీ వ‌ర్షాలు..

మూడు రోజుల పాటు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో వానలు హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. కర్మన్‌ఘాట్‌, చంపాపేట్‌, సంతోష్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక, పాతబస్తీ, జియాగూడ, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్‌, కూకట్‌పల్లి, బేగంపూట, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌,...

ఈశాన్య రుతుపవనాల ప్రభావం

కేరళ, తమిళనాడుకు భారీ వర్షసూచన చెన్నై : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్టాల్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజాగా...

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక..

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం.. వివరాలు తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. హైదరాబాద్‌ : తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఆదిలాబాద్‌, కొమురం భీం...

వర్షంతో రోడ్లు చిద్రం..

నీటి కాలువలను తలపిస్తున్న యాచారం నందివనపర్తి రోడ్డు చిన్నపాటి వర్షం పడినా చిత్తడే ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులుఇబ్రహీంపట్నం : చిన్నపాటి వర్షం పడితే చాలు యాచారం నుంచి నందివనపర్తి కి వెళ్ళే రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. కొన్ని రోడ్లయితే ఏకంగా చెరువుల్లా కూడా దర్శనమిస్తున్నాయి. బురద లో రోడ్లన్ని చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి. ఆ గ్రామీణ...

మహోగ్రరూపం

ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్న యమున ఢిల్లీలో తగ్గని వరద పరిస్థితి హిమాచల్‌ను కుదిపేసిన భారీ వర్షాలు పదిరోజుల్లో ఏకంగా 200శాతం అధిక వర్షపాతం బియాస్‌ ధాటికి కొట్టుకు పోయిన మనాలి రహదారి 2వేల మంది టూరిస్టుల రక్షణ.. హిమాచల్‌ సిఎం సుఖ్విందర్‌ న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -