2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని...
ఆక్రమణలపై మోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు..
కార్గిల్ యుద్దస్మారకం వద్ద నిప్పులు చెరిగిన రాహుల్..
లడఖ్ రక్తం, డీఎన్ఏలలో గాంధీజీ, కాంగ్రెస్ భావజాలం ఉంది..
న్యూ ఢిల్లీ :భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయాన్ని దాచి పెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందులో నిజాలు దాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చైనా భూమిని ఆక్రమించలేదని...
బీజేపీ పై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ..
పార్లమెంట్ సభ్యతం పునరుద్ధరించిన తర్వాతతొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటన..
అటవీభూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర..
ఎంపీలాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసిన రాహుల్..
డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ కేన్సర్ సెంటర్లోహెచ్టీ కనెక్షన్ను ప్రారంభించిన రాహుల్..
వాయనాడ్ : పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...