ఈ రోజు గిరిజనులకు శుభదినమని మంత్రి హరీష్రావు అన్నారు. పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇక నుంచి గిరిజనులే...
ఈనెల 30న భూ పట్టాల పంపిణీ కార్యక్రమం..
పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్..
అదే రోజు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రారంభం..
హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. తెలంగాణలోని కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...