ఒకరిద్దరు కాదు.. వందలాది మంది ప్రయాణికులను పొట్టనబెట్టుకున్న ప్రమాదం ఇది. పట్టాలపై రక్తపుటేరులు పారాయి. బోగీల్లో మరణ మృదంగం మోగింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లింది. భారత రైల్వే చరిత్రలో ఇంతటి ఘోరమైన ప్రమాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వేస్టేషన్కు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి...
నెల రోజులు 386 లోక్ సభ నియోజక వర్గాలు..
ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ..
ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రత్యర్థులకు చెక్..
కర్ణాటక ఓటమితో ఇకనైనా సత్తా చాటాలని ప్లాన్..
కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం..
న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటకలో ఎదురుదెబ్బ తగలటంతో వచ్చే ఏడాది జరిగే...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...