Tuesday, May 14, 2024

opening today

దేశంలో తొలి ర్యాపిడ్‌ రైలు..

నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ న్యూ ఢిల్లీ : భారతీయ రైల్వే చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి నాంది పడనుంది. దేశంలోనే తొలి ర్యాపిడ్‌ ఎక్స్‌ రైలు ప్రారంభం కానుంది. ఈ హైస్పీడ్‌ ప్రాంతీయ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలు గంటకు 160 కి.మీల వేగంతో...
- Advertisement -

Latest News

- Advertisement -