వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమ్ ఇండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నీ సందర్భంగా షమీ చీలమండ గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ, ఆడిన ఏడు మ్యాచ్లలో అతను పటిష్ట ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ప్రపంచ కప్ తర్వాత,...
భారత్ వేదికగా ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్కు విశేషాదరణ దక్కింది. తొలి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు ఎంతో ఉత్కంతగా సాగిన ఈ పోరులో తుది మ్యాచ్ భారత్, ఆస్ట్రేలి యా మధ్య జరిగింది. అహ్మదా బాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లో ఇరు జట్లు పోటాపోటీగా ఆడినప్పటికీ విజయం మాత్రం...
న్యూజీలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ రోహిత్
29 బంతుల్లో 47 పరుగులు చేసి ఔట్
న్యూజీలాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ మరోసారి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 4 సిక్సర్లు, 4...
వన్డే వరల్డ్ కప్కు మరల ఆహ్వానించిన జై షా..!భారత్ వేదికగా ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రపంచ కప్ను ప్రత్యేకంగా మార్చేందుకు బీసీసీఐ ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులను ప్రపంచకప్ చూసేందుకు ఆహ్వానిస్తున్నది. ఇందు కోసం ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ తీసుకువచ్చింది. తొలి...
వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ఎంపిక
టీమ్కు అభినందనలు తెలిపిన గబ్బర్వన్డే వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు కల్పించకుండా ధావన్కు అన్యాయం చేశారని అతడి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత తరుణంలో తన మంచి మనసు చాటుకున్నాడు గబ్బర్....
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది .. టీమ్ఇండియా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. మెగాటోర్నీకి ముందు ఆసియాకప్ జరుగనుండగా.. దీని కోసం ఢిల్లీలో సెలెక్షన్ కమిటీ సమావేశం కాబోతున్నది. అజిత్ అగార్కర్ నేతృతవలోని కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. దీనికి భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...