వన్డే వరల్డ్ కప్కు మరల ఆహ్వానించిన జై షా..!భారత్ వేదికగా ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రపంచ కప్ను ప్రత్యేకంగా మార్చేందుకు బీసీసీఐ ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులను ప్రపంచకప్ చూసేందుకు ఆహ్వానిస్తున్నది. ఇందు కోసం ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ తీసుకువచ్చింది. తొలి...
వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ఎంపిక
టీమ్కు అభినందనలు తెలిపిన గబ్బర్వన్డే వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు కల్పించకుండా ధావన్కు అన్యాయం చేశారని అతడి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత తరుణంలో తన మంచి మనసు చాటుకున్నాడు గబ్బర్....
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది .. టీమ్ఇండియా ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. మెగాటోర్నీకి ముందు ఆసియాకప్ జరుగనుండగా.. దీని కోసం ఢిల్లీలో సెలెక్షన్ కమిటీ సమావేశం కాబోతున్నది. అజిత్ అగార్కర్ నేతృతవలోని కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. దీనికి భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్...
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...