Saturday, December 9, 2023

ntr

స్వర్గీయ ఎన్ఠీఆర్ కు దక్కిన గౌరవం..

ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.. రాష్ట్రపతి ముర్ము చేతుల విూదుగా ఆవిష్కరణ హాజరైన ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు న్యూ ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రపద్రేశ సిఎం, దివంగత ఎన్టీఆర్‌ స్మారక నాణెళిన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌, ఎన్టీఆర్‌...

చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సమాలోచన

మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ రామారావుగారి స్ఫూర్తితో తాను రాజకీయ రంగంలో...

మహా మాయలోడు మాగంటి..!

( డబుల్ బెడ్ రూం ఇండ్ల ఆశ చూపి మోసం చేసారు : కమలా నగర్ బస్తీ నాయకులు షేక్ హైదర్.. ) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మా స్థలాలను లాక్కున్నారు.. పక్కా ఇళ్ళు వస్తాయని నమ్మి బొక్క బోర్లా పడ్డాం.. ఎమ్మెల్యే తన అనుచరులకు ఇండ్లు కట్టబెడుతున్నారు.. మా బ్రతుకులను ఆగం చేస్తున్నారు.. సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో మీడియాతో...

యుగపురుషుడు ఎన్టీఆర్‌: మంత్రి తలసాని

తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆదర్శనీయుడని, యుగపురుషుడని చెప్పారు. రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా తనకంటూ...
- Advertisement -

Latest News

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా...
- Advertisement -