Saturday, December 9, 2023

nithish kumar

ఇండియా కూటమిలో మరిన్ని రాజకీయ పార్టీలు..

జీకాజా వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్.. తదుపరి సమావేశం ముంబైలో ఉంటుంది.. ఈ సమావేశంలోనే సీట్ల పంపకాలు.. ఇతర అజెండాల వెల్లడి.. న్యూ ఢిల్లీ : 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్...

ఎవ్వరినీ వదిలిపెట్టను

శత్రువులంతా ఒక్కటయ్యారు` ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోంది ప్రతిపక్షాలకు స్కామ్‌ల అనుభవం మాత్రమే ఉంది మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ భోపాల్‌లో 5 వందే భారత్‌ రైళ్ల ప్రారంభం భోపాల్‌, 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌...
- Advertisement -

Latest News

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా...
- Advertisement -