జీకాజా వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్..
తదుపరి సమావేశం ముంబైలో ఉంటుంది..
ఈ సమావేశంలోనే సీట్ల పంపకాలు.. ఇతర అజెండాల వెల్లడి..
న్యూ ఢిల్లీ : 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్...
శత్రువులంతా ఒక్కటయ్యారు`
ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోంది
ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోంది
ప్రతిపక్షాలకు స్కామ్ల అనుభవం మాత్రమే ఉంది
మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ
భోపాల్లో 5 వందే భారత్ రైళ్ల ప్రారంభం
భోపాల్, 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...