Friday, May 10, 2024

nithish kumar

పొద్దున రాజీనామా..సాయంత్రానికి ప్రమాణస్వీకారం..

బిహార్‌లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం 9వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే ప్రభుత్వ ఏర్పాటు ఏడాదిన్నరలో మళ్లీ కూటమి మార్చిన నితీశ్ కుమార్ మలుపులు తిరుగుతున్న బీహార్ రాజకీయ చదరంగం బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం బిహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో తొమ్మిదో...

ఇండియా కూటమిలో మరిన్ని రాజకీయ పార్టీలు..

జీకాజా వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్.. తదుపరి సమావేశం ముంబైలో ఉంటుంది.. ఈ సమావేశంలోనే సీట్ల పంపకాలు.. ఇతర అజెండాల వెల్లడి.. న్యూ ఢిల్లీ : 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్...

ఎవ్వరినీ వదిలిపెట్టను

శత్రువులంతా ఒక్కటయ్యారు` ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోంది ప్రతిపక్షాలకు స్కామ్‌ల అనుభవం మాత్రమే ఉంది మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ భోపాల్‌లో 5 వందే భారత్‌ రైళ్ల ప్రారంభం భోపాల్‌, 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -