న్యూఢిల్లీ : మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో మాలిక్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మూడు నెలలు పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. మాలిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆగస్టు 11న రెండు నెలల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే, చికిత్స...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...