ఊసరవెల్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది..అది ప్రకృతి దానికిచ్చిన వరం.. అది ధర్మం కూడా..కానీ ఈ సోకాల్డ్ రాజకీయనాయకులున్నారు చూడూ..వీరికి ప్రకృతి అవసరం లేదు..ధర్మాధర్మాలు అవసరంలేదు..తమ అవసరాన్ని, తమ ప్రయోజనాన్నిబేరీజువేసుకునిఊసరవెల్లికంటే వేగంగా, నైపుణ్యంగారంగులు మార్చగలరు..ఎంతైనా వారికి వారే సాటి..
ఆ విషయాన్ని పసిగట్టకపోతే.. ఓ ప్రజానీకమా..మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలిసిపోయి..మీ ముఖాలు వాడిపోయి.. దిక్కుతోచని...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...