Saturday, July 27, 2024

naredra modi

మన రాముడు వచ్చేశాడు..

ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదు శతాబ్దాల నిరీక్షణకు తెర సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈ ఉజ్వల ఘట్టం ఎక్కడో లోపం వల్ల్నే ఇన్నాళ నిరీక్షణ అందుకు రాముడిని క్షమాపణలు కోరుకుంటున్నా మన ఆస్తి..అస్తిత్వం..సత్యం అంతా రాముడే కొత్త కాలచక్రం మొదలయ్యింది ఉద్వేగపూరతి ప్రసంగంలో ప్రధాని మోడీ అయోధ్య : రాముడు వచ్చేశాడు.. మన రాముడు వచ్చేశాడు.. ఇక టెంటులో ఉండాల్సిన ఖర్మ రాముడికి లేదు…...

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

సదైవ అటల్‌ వద్ద శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ నివాళి న్యూఢిల్లీ : దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఐదో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌,స్పీకర్‌ ఓం బిర్లా పలువురు ప్రముఖులు...

భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు..

భారత ప్రధాని నరేంద్ర మోడీతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సమావేశం అయ్యారు. న్యూ ఢిల్లీ లోని పార్లమెంటు హౌసులో ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశం అయి పలు అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం.
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -