ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదు
శతాబ్దాల నిరీక్షణకు తెర
సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈ ఉజ్వల ఘట్టం
ఎక్కడో లోపం వల్ల్నే ఇన్నాళ నిరీక్షణ
అందుకు రాముడిని క్షమాపణలు కోరుకుంటున్నా
మన ఆస్తి..అస్తిత్వం..సత్యం అంతా రాముడే
కొత్త కాలచక్రం మొదలయ్యింది
ఉద్వేగపూరతి ప్రసంగంలో ప్రధాని మోడీ
అయోధ్య : రాముడు వచ్చేశాడు.. మన రాముడు వచ్చేశాడు.. ఇక టెంటులో ఉండాల్సిన ఖర్మ రాముడికి లేదు…...
భారత ప్రధాని నరేంద్ర మోడీతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు సమావేశం అయ్యారు. న్యూ ఢిల్లీ లోని పార్లమెంటు హౌసులో ఈ భేటీ జరిగింది. వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశం అయి పలు అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...