ఎగ్జిబిషన్ ప్రారంభానికి ఏర్పాట్లు
రూ.40గా టిక్కెట్ ధర ఖరారు
హైదరాబాద్ : హైదరాబాద్ నుమాయిష్కు రంగం సిద్దం అయ్యింది. జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. 2,400 స్టాళ్లు.. 46 రోజులు.. అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్’ కోసం భాగ్యనగరం సిద్ధమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జనవరి 1న 83వ ’నుమాయిష్’ ప్రారంభానికి ఎగ్జిబిషన్...
హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్ మేనిజింగ్ కమిటీ సమావేశంలో శ్రీధర్ బాబును ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. కాగా, ప్రతి ఏడాది హైదరాబాద్ మహానగరంలో నాంపల్లిలో నూమాయిష్ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశం...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...