Saturday, July 27, 2024

murmu

హైదరాబాద్‌ కు రానున్న రాష్ట్రపతి

శీతాకాల విడిది కోసం 18న నగరానికి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు బస… 23న తిరిగి ఢిల్లీకి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్‌ శాంతికుమారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తారు. 23వ తేదీన ఢిల్లీకి...

మానవసేవే మాధవ సేవగా నమ్మిన సత్యసాయి

మానవతా విలువలకు కట్టుబడి పనిచేసిన సాయి డీమ్డ్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పుట్టపర్తి : మానవసేవే మాధవసేవ అని బోధించిన శ్రీ సత్య సాయి సేవలు అందరికీ ఆదర్శనీయమని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పేర్కొన్నారు. బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో శ్రీ సత్య సాయి బాబా యూనివర్సిటీ...

మహిళా బిల్లుకు రాజముద్ర..

ఆమోదించిన రాష్ట్రపతి ఇది చారిత్రాత్మకం అంటున్నవిశ్లేషకులు.. జండర్‌ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూ ఢిల్లీ : మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొందిన నారీ శక్తి వందన్‌ చట్టం బిల్లును...

స్వర్గీయ ఎన్ఠీఆర్ కు దక్కిన గౌరవం..

ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.. రాష్ట్రపతి ముర్ము చేతుల విూదుగా ఆవిష్కరణ హాజరైన ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు న్యూ ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రపద్రేశ సిఎం, దివంగత ఎన్టీఆర్‌ స్మారక నాణెళిన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌, ఎన్టీఆర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -