Sunday, May 12, 2024

mulugu

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి… ఇద్దరికి గాయాలు

ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. కారును బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి సవిూపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లాకు చెందిన రాం కుమార్‌ అనే వ్యక్తి కారులో...

డబ్బు సంచులతో దిగుతున్నారు..

మిడతల దండులా వాలిపోతున్నారు.. ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా ప్రయత్నం.. నన్ను టార్గెట్ చేస్తున్నారు.. ప్రజలే నన్ను గెలిపిస్తారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ములుగు మ్మెల్యే సీతక్క.. ములుగు : నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవకు, డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు....

కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే సీతక్క..

ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైనం.. ప్లీజ్ కాపాడమంటూ ఆవేదన.. కొండాయి వద్ద జంపన్న వాగు పొంగడంతో ఆరుగురు గల్లంతు అయ్యారని ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టుకున్నారు.. వరద ఉధృతికి రెస్క్యూ టీం సహాయం చేయలేకపోతోంది.. కొండాయి, ఎలిశెట్టిపల్లి సహా మరికొన్ని గ్రామాల్లో 100 మంది ప్రమాదకర పరిష్టితుల్లో ఉన్నారు.. ఆరుగురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.. ఊళ్ళ చుట్టూ...

ఆదివాశీ ఆడబిడ్డకు అర్హత లేదా..?

సీతక్క సీఎం అయితే..? ఏంటి నష్టం..? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్వంత పార్టీలోనే దుమారం.. సీతక్క అభ్యర్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న స్వంత పార్టీ నేతలు.. సీఎం ఎవరనే విషయం పై కామెం ట్స్ చేయొద్దంటూ వార్నింగ్.. భట్టి విక్రమార్కకు చెక్ పెట్టే యోచనలో రేవంత్ అంటూ ప్రచారం.. గిరిజనులన్నా, ఆదివాశీలన్నా మొదటినుంచి అందరికీ చిన్నచూపు ఉంది.. అడవుల్లో జీవనం సాగిస్తూ.. కేవలం సేవలు...

కుసుమ జగదీశ్‌ పాడెమోసిన మంత్రి సత్యవతి రాథోడ్..

బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ అంతిమయాత్ర కొనసాగుతున్నది. జగదీశ్‌ పార్థీవ దేహానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుష్పాంజలి ఘటించారు. ఆయన భౌతికకాయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా కప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రస్తుతం ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు...

ములుగు జడ్పి చైర్మన్ కుసుమ జగదీశ్ అకాల మరణం..

సంతాపం తెలిపిన రాజేశం గౌడ్..హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ఉద్యమకారుడు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ గారి అకాలమరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. మంచి భవిష్యత్ గల నేతను పార్టీ కోల్పోయిందని, వారి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -