బీహర్ పరిణామాలే ఇందుకు నిదర్శనం
తెలంగాణలో 10 లోక్సభ సీట్లు గెలుస్తామన్న బండి
హైదరాబాద్ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...
ప్రధానికి సమర్పించనున్న నేతన్న
సిరిసిల్ల : అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోడీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను ఉంచనున్నారు. ఈ క్రమంలో...
కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ బినామీ అన్న మంత్రులకు కౌంటర్
కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే.. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిం చిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...