Sunday, May 19, 2024

moon

నిద్రాణస్థితిలో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు

చంద్రయాన్‌-3 ప్రాజెక్టు కథ ముగిసినట్లే ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదు ఇస్రో మాజీ ఛైర్మన్‌ కీలక వ్యాఖ్యలు న్యూ ఢిల్లీ : చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుమోపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు నిద్రాణస్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటిని మేలుకొల్పేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ...

చందమామపై భారీ బిలం..

క్షణాల్లో తప్పిన భారీ ముప్పు.. ఇస్రో సూచనలతో మార్గాన్ని మార్చుకున్న రోవర్‌.. మరిన్ని ఫోటలను విడుదల చేసిన ఇస్రో.. సెప్టెంబర్‌ 2న ఆదిత్యుడిపై అధ్యయన యాత్ర.. బెంగళూరు : చంద్రుని ఉపరితలంపై చక్కర్లు కొడుతూ.. అక్కడ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌కి భారీముప్పు తప్పింది. తాను ప్రయాణిస్తున్న మార్గంలో అది నాలుగు విూటర్ల వెడల్పు గల బిలాన్ని గుర్తించింది....

చందమామ చిత్రాలు వచ్చేశాయ్..

తొలి ఫోటోలను పంపిన రోవర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజ్ఞాన్‌ పంపిన జాబిల్లి ఫొటోలు.. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై సంచరిస్తూఅక్కడి విలువైన సమాచారాన్ని భూమికి చేరవేయనున్న ప్రజ్ఞాన్.. బెంగుళూరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 మిషన్‌ ఘన విజయం సాధించింది. బాబిల్లిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ప్రయోగం...

చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్..

ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ సక్రమంగా పనిచేస్తున్నాయి.. వివరాలు ప్రకటించిన ఇస్రో.. బెంగుళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ప్రణాళికాబద్ధంగా...

విజయహో విక్రమ్

జాబిలిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ -3 దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశంగా నిలిచిన భారత్‌ 14 రోజుల పాటు పరిశోధనలు చేయనున్న రోవర్‌ సురక్షిత ల్యాండిరగ్‌ చేసిన నాలుగో దేశంగా రికార్డు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాప్ట్‌ ల్యాండిరగ్‌ ఇస్రో శాస్త్రవేత్తల అంతులేని ఆనందోత్సాహాలు ప్రధాని మోడీ సహా పలువురి అభినందనలు15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని మొదటి జాబిల్లి యాత్ర చంద్రయాన్‌...

నా జీవితం ధన్యమైంది..

చంద్రయాన్-3 విజయాన్ని దక్షిణాఫ్రికా నుంచి వీక్షించిన ప్రధాని మోడీ.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన మరుక్షణంలో మోడీ ముఖంలో ఆనందం.. ఇదో చారిత్రక క్షణం.. ప్రపంచం అబ్బురపడిన దృశ్యం.. ఈ విజయం యావత్ మానవాళిది : ప్రధాని మోడీ.. ఒక అద్భుతం ఆవిష్కృతమైంది.. యావత్ భారతావని ప్రజల గుండెలు ఉప్పొంగాయి.. ఇస్రో శాస్త్రవేత్తల విజ్ఞానం ప్రపంచానికి సరికొత్త పాఠాలు నేర్పాయి.....

జాబిల్లిపై భారత్ ముద్ర..

అంతరిక్షంపై భారత్‌ సంచలనం సృష్టించింది. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. లానార్ డే (14 రోజులు) ముగిసేలోపు రోవర్, ల్యాండర్ సమాచారాన్ని పంపిస్తాయి. రెండు వారాల పాటు అవి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతాయి. ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది....

కనువిందు చేయబోతున్న జాబిల్లిని ముద్దాడే క్షణాలు..

చంద్రుడి అవతలి వైపు దృశ్యాలు.. ఆసక్తిని రేకెత్తించేలా చంద్రయాన్‌ - 3 ఫోటోలు..బెంగళూరు :చందమామను విక్రమ్‌ ముద్దాడే క్షణాలు దగ్గరపడుతున్నాయి. రోజు రోజుకీ ప్రపంచంతో పాటు భారత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాబిలిపై చంద్రయాన్‌ - 3 మిషన్‌ సాప్ట్‌ ల్యాండింగ్ ఘట్టం కోసం యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ కీలక...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -