Friday, May 17, 2024

mobile

న్యూ ఎక్స్‌క్లూజివ్‌ కలర్స్‌లోశాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ..

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ గత నెలలో తన ప్రీమియం ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ ఫోన్‌ను భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎక్స్‌నోస్‌ 2200 ఎస్వోసీ చిప్‌సెట్‌, 8 జీబీ ర్యామ్‌ విత్‌ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌గా తీసుకొచ్చిం ది. 25 వాట్ల చార్జింగ్‌ మద్దతుతో 4500 ఎంఏహెచ్‌...

‘ఫోన్ హ్యాకింగ్’ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ

కేంద్రం హ్యాకింగ్ కు ప్రయత్నిస్తోందని అలర్ట్ లు పంపిన యాపిల్ మొబైల్ సందేశాలను బయటపెట్టి రచ్చరచ్చ చేసిన ప్రతిపక్ష నేతలు దేశంలోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు పంపించింది. కేంద్ర ప్రభుత్వంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు...

సామ్‌సంగ్‌ నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌..

గ్యాలక్సీ ఏ 05 ఎస్ పేరుతో విడుదల.. ముంబై : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్‌ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 14,999గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -