Saturday, July 27, 2024

miyapur

అధికారుల ముమ్మర తనిఖీలు..

మియాపూర్‌లో 17 కిలోల బంగారం పట్టివేత.. కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం.. హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికల కోడ్‌.. నేపథ్యంలో.. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతున్నాయి. మియాపూర్‌లో 17 కిలోల బంగారం, 17 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్టాయి. గాంధీనగర్‌ కవాడిగూడలో రూ. 2.09 కోట్ల నగదు పట్టుబడింది.. దొరికిన...

‘లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌’

చంద్రబాబుకు మద్దతుగా నిరసనలకు పిలుపు లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్‌ పేరుతో నిరసన హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ చంద్రబాబుకు మ‌ద్ద‌తుగా కార్యక్రమం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీ‌షర్ట్ లతో ప్రయాణించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మద్దతుదారులు. 'లెట్స్‌ మెట్రో...

మియాపూర్‌లో దేవేందర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్‌ నాయర్‌ను అరెస్ట్

మియాపూర్ కాల్పుల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లో దేవేందర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్‌ నాయర్‌ను అరెస్ట్ చేశారు. రితీష్‌ నాయర్‌ నెలక్రితం వరకు సందర్శిని ఎలైట్ మేనేజర్‌గా పని చేశాడు. అమ్మాయి విషయంలో రితీశ్‌ నాయర్‌, దేవేందర్‌ మధ్య గొడవ జరుగడంతో.. రితీష్‌ నాయర్‌పై దేవేందర్‌ సందర్శిని ఎలైట్‌ యజమానికి...

బరితెగించిన వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ..

రామ సముద్రం కుంటను దురాక్రమణ చేసిన వైనం.. అక్రమార్కులతో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెట్టా పట్టాల్..! క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే జీ.హెచ్.ఎం.సి. అనుమతులు.. వందల కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పాలు.. మియాపూర్ మదీనా గూడలో వెలుగు చూసిన దుర్మార్గం.. హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -