మియాపూర్లో 17 కిలోల బంగారం పట్టివేత..
కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం..
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కోడ్.. నేపథ్యంలో.. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతున్నాయి. మియాపూర్లో 17 కిలోల బంగారం, 17 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్టాయి. గాంధీనగర్ కవాడిగూడలో రూ. 2.09 కోట్ల నగదు పట్టుబడింది.. దొరికిన...
చంద్రబాబుకు మద్దతుగా నిరసనలకు పిలుపు
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరుతో నిరసన
హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ
చంద్రబాబుకు మద్దతుగా కార్యక్రమం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్ లో నల్ల టీషర్ట్ లతో ప్రయాణించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు మద్దతుదారులు. 'లెట్స్ మెట్రో...
మియాపూర్ కాల్పుల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లో దేవేందర్పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్ నాయర్ను అరెస్ట్ చేశారు. రితీష్ నాయర్ నెలక్రితం వరకు సందర్శిని ఎలైట్ మేనేజర్గా పని చేశాడు. అమ్మాయి విషయంలో రితీశ్ నాయర్, దేవేందర్ మధ్య గొడవ జరుగడంతో.. రితీష్ నాయర్పై దేవేందర్ సందర్శిని ఎలైట్ యజమానికి...
రామ సముద్రం కుంటను దురాక్రమణ చేసిన వైనం..
అక్రమార్కులతో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెట్టా పట్టాల్..!
క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే జీ.హెచ్.ఎం.సి. అనుమతులు..
వందల కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పాలు..
మియాపూర్ మదీనా గూడలో వెలుగు చూసిన దుర్మార్గం..
హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...