Tuesday, May 21, 2024

md sajjanar

కీలక నిర్ణయం తీసుకున్న టీ.ఎస్‌.ఆర్టీసీ

ఇకపై ఆ టిక్కెట్లు ఇవ్వలేం.. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రద్దు చేస్తు నిర్ణయం ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్‌ రీజియన్‌ వరకే కావడం గమనార్హం సోషల్‌ మీడియా ద్వార తెలియజేసిన సంస్థ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో సీటింగ్‌ ఆక్యూపెన్సీ విపరీతంగా పెరిగిందని...

ఆర్టీసీ సిబ్బందిపై దాడి సరికాదు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్‌ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదు అని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు...

నాగార్జునను అరెస్టు చేయాలి

తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు. హైదరాబాద్‌ : తెలుగులో సక్సెస్‌ ఫుల్‌ టాక్‌ తో దూసుపోయిన ఏకైక షో బిగ్‌ బాస్‌.. ఇప్పటివరకు ఏడు సీజన్‌ లను పూర్తి చేసుకుంది.. బిగ్‌బాస్‌ సీజన్‌ 7 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం జరిగింది. కామన్‌ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డకు పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుని...

మహిళలకు శుభవార్త చెప్పిన టి.ఎస్.ఆర్.టి.సి.

లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయం.. రూ. 5.50 లక్షల బహుమతులు అందించనున్న సంస్థ.. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చెప్పిన మొత్తం 33 బహుమతులు.. ఈరోజు, రేపు టి.ఎస్.ఆర్.టి.సి. బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ అర్హులు.. హైదరాబాద్ : రాఖీ పౌర్ణమికి తమ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -