Saturday, September 30, 2023

Match

రాబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లో పోటీ పడనున్నఇరు దేశాలు

ఇండో–పాక్ మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయాలని ఆటగాళ్లు కోరుంటారన్న జడేజా ఎంత కృషి చేసినా ఒక్కోసారి అనుకున్న ఫలితం రాదన్న స్టార్ ఆల్ రౌండర్ భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఇరు దేశాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి.మ్యాచ్‌ కు నెలల ముందు నుంచే ఆసక్తి పెరుగుతోంది. వచ్చే నెలలో ఆసియా కప్‌తో రెండుసార్లు,...

ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ కి ఫిక్స్ అయిన కొత్త తేదీ..

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నందున భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని అహ్మదాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు.. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా...

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. మూడు దేశాల బోర్డులు ఐసీసీకి తమ మ్యాచ్‌ల్లో మార్పులు చేయాల్సిందిగా కోరాయని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని గురువారం షా వెల్లడించాడు.న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.....

విండీస్‌తో వందో టెస్ట్‌ సెంచరీ బాదిన కోహ్లీ

500వ మ్యాచ్‌లో వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుట్రినిడాడ్‌ : భారత జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించాడు. విండీస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ వందో టెస్ట్‌ మ్యాచ్‌ కావడం…కోహ్లీ శతకం బాదడంతో రికార్డులు అతని వశమయ్యాయి. చారిత్రాత్మక మ్యాచ్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌...

భారత్‌ బౌలింగ్‌ పేలవం

పాక్‌లా పదనుగా లేదు : పాక్‌ క్రికెటర్‌ అజ్మల్‌ లాహోర్‌ : ఈ ఏడాది వరల్డ్‌ కప్‌ భారత్‌ వేదికగా అక్టోబర్‌ నవంబర్‌ వేదికగా జరుగనున్నది. అక్టోబర్‌ 15న భారత్‌ పాక్‌ మధ్య కీలకమైన మ్యాచ్‌ జరుగనున్నది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌...
- Advertisement -

Latest News

అక్టోబర్ 6న ఆత్మీయ సమ్మేళనం..

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం.. గడ్డం శ్రీనివాస్ యాదవ్.. గోశామహల్ భారసా సీనియర్ నేత,మాజీ గ్రంథాల చైర్మన్…. హైదరాబాద్ : గోశామహల్ నియోజకవర్గ టిక్కెట్ ను ఆశిస్తున్నానని…....
- Advertisement -