Tuesday, May 21, 2024

mahisaruramardhini

ఆరెపల్లిలో తొలి చాళుక్య మహిషాసురమర్దిని శిల్పం..

సిద్ధిపేటలో బయల్పడ్డా క్రీ.శ.7వ శతాబ్ది అమ్మవారి విగ్రహం.. బాదామీ చాళుక్య మహిషాసురమర్దిని శిల్పాన్ని గుర్తించినకొత్త తెలంగాణ చరిత్ర బృందం 1300 యేండ్లనాటి శిల్పమని తేల్చిన బృందం.. సిద్ధిపేట జిల్లా, దుద్దెడ మండలం, ఆరెపల్లి వేంకటేశ్వరాలయం వద్ద అరుదైన మహిషాసురమర్దిని శిలాఫలకం బయల్పడిందని కొత్త తెలంగాణా చరిత్రబృందం, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. సిద్ధిపేటకు చెందిన కొత్త తెలంగాణ చరిత్రబృందం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -