Saturday, July 27, 2024

mahathma gandhi

ముగ్గురే కీలకం..

స్వాతంత్య్ర ఉద్యమ ఫలాల్లో వీరిదే ప్రధాన పాత్ర.. గాంధీ,అంబేడ్కర్‌, నెహ్రూల వల్లనే దేశానికి పేరు.. ఇందిరా, రాజీవ్‌ ల దూరదృష్టి దేశానికి ఆదర్శం.. గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్‌ : అహింసా మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ...

ఆజ్ కి బాత్..

ఓటరు అడుగు పడాలి అంటరానితనాన్నినిర్మూలించే వైపు.. ఎలాంటి విబేధాలులేని వ్యవస్థ వైపు.. ఎలాంటి ప్రలోబాలకులొంగని వైపు, ఎలాంటి ఏకవర్గఅభిప్రాయం లేని వైపు, వ్యవస్థలో మార్పు వైపు,భవిష్యత్ తరాల అభివృద్ధి వైపు…అలాంటప్పుడే గాంధీజీ కలలు కన్నదేశ నిర్మాణం సాధ్యం..అంబేడ్కర్ మహాశయుడి రాజ్యాంగానికిరూపమిచ్చిన వారము అవుతాము.గుర్తు పెట్టుకోండి ఒక లక్ష రూపాయల జీతంఉన్నవారు కూడా పీల్చడానికి గాలి..లేవగానే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -