మహబూబ్ నగర్ : అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నరు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బికి రెడ్డి కాలనీకి చెందిన పలువురు బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీలో...
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కె. నరసింహ..
మహబూబ్ నగర్ : నేరస్తులకు శిక్ష పడటానికి, పిపి/ఏపిపీ, కోర్టు లైసెన్ ఆఫీసర్స్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా ఎస్.పి కె.నరసింహ మాట్లాడారు.కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడే విధంగా...
పొలిటికల్ హీట్ పెంచడంలో తనదైన శైలి ప్రదర్శించిన ప్రధాని..
మహబూబ్ బహిరంగ సభలో ఆసక్తిగా సాగిన మోడీ ప్రసంగం..
వరాల జల్లు కురిపించిన తర్వాత.. బీ.ఆర్.ఎస్. పై విమర్శనాస్త్రాల ప్రయోగం..
ప్రజలను పదే పదే నా కుటుంబ సభ్యులారా అంటూ సంబోధం..
తెలంగాణ మార్పు కోరుకుంటోంది.. అది బీజేపీతోనే సాధ్యం..
రాణీ రుద్రమదేవి పుట్టిన గొప్ప గడ్డ తెలంగాణ : ప్రధాని...
ఎత్తిపోతల ప్రారంభంతో తీరనున్న నీటికష్టాలు
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మహబూబ్నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభంతో పాలమూరు జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందని, ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కాబోతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పరాయి పాలన పాలమూరు ప్రజలకు ఒక శాపంగా మారితే.. స్వపరిపాలన ఇక్కడి ప్రజలకు ఒక వరంగా...
మూసాపేటలో 4వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రం గుర్తింపు
మూసాపేటలో బయటపడిన ఆదిమానవుని ఆనవాళ్లు..
కాపాడుకోవాలంటున్న ఈమని శివనాగిరెడ్డి.
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రం, మూసాపేటలో ఆదిమానవుని ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.. మూసాపేటలోని రామస్వామి గుట్టపై గల రామలింగేశ్వర ఆలయ...
కేసీఆర్ను పట్టుకుని భోరుమన్న సాయిచంద్ భార్య
మహబూబ్ నగర్ : అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సిఎం కెసిఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి కెసిఆర్ చేరుకొని ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...