ఎత్తిపోతల ప్రారంభంతో తీరనున్న నీటికష్టాలు
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మహబూబ్నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభంతో పాలమూరు జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందని, ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కాబోతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పరాయి పాలన పాలమూరు ప్రజలకు ఒక శాపంగా మారితే.. స్వపరిపాలన ఇక్కడి ప్రజలకు ఒక వరంగా...
మూసాపేటలో 4వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రం గుర్తింపు
మూసాపేటలో బయటపడిన ఆదిమానవుని ఆనవాళ్లు..
కాపాడుకోవాలంటున్న ఈమని శివనాగిరెడ్డి.
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రం, మూసాపేటలో ఆదిమానవుని ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.. మూసాపేటలోని రామస్వామి గుట్టపై గల రామలింగేశ్వర ఆలయ...
కేసీఆర్ను పట్టుకుని భోరుమన్న సాయిచంద్ భార్య
మహబూబ్ నగర్ : అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సిఎం కెసిఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి కెసిఆర్ చేరుకొని ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్...