Saturday, July 27, 2024

madhyapradesh

న్యాయం జరిగింది..

మధ్యప్రదేశ్ కూలీకి నష్టపరిహారం చెల్లింపు మంగళ కుటుంబానికి రు.లక్ష చెక్కు అందజేసిన డిఎం చంద్రమోహన్.. ఆదాబ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.. అడవిలో మృతి చెందిన మధ్యప్రదేశ్ కూలి కుటుంబానికి న్యాయం జరిగింది.. ఆదాబ్ హైదరాబాద్ మధ్యప్రదేశ్ కూలీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోరాడిన పోరాటం ఫలించింది. మృతి చెందిన కూలీ కుటుంబానికి సరిగ్గా ఐదు నెలలకు...

ఆవుతో శృంగారం..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ కు చెందిన ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తిపై కేసు బుక్ చేశారు. ఆవుతో శృంగారం చేసిన కేసులో భోపాల్‌కు చెందిన‌ అత‌నిపై ఇవాళ కేసు పెట్టారు. అస‌హ‌జ‌మైన రీతిలో ఆవుతో సెక్స్ చేసిన‌ట్లు ఆ వ్య‌క్తిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. హ‌నుమాన్‌గంజ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -