Wednesday, May 15, 2024

loksabha

పార్లమెంట్‌ ఎన్నికల్లో మాది ఒంటరి పోరాటం

సర్వేలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలు ఎవరితోనూ పొత్తులు లేవని తేల్చిన కిషన్‌ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ లో బీజేపీ ఒంటరిగానే పోటీ...

అభివృద్ధికి నిజమైన ప్రజా సేవకుడు – కేసీఆర్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రచారం వేగంగా పెరుగుతోంది ‘అబ్‌కీ బార్‌, కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో పార్టీకి జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా పార్టీ పేరును మార్చారు. మహారాష్ట్రలోని అన్ని లోక్‌సభ, విధానసభ స్థానాలకు పోటీ చేయాలని పార్టీలో కదలికలు కొనసాగుతున్నాయి. కాగా, రానున్న విధానసభ, లోక్‌సభ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -